Saturday, August 28, 2010

మానవ శక్తి అజేయం.

వేదన లేని బ్రతుకు వ్యర్ధం. ఆవేదన మనిషికి ప్రధానం. ఆలోచన,ఆవేదన మనిషిలో చేతనా జ్వాలలు రగిలించగల దివిటీలు. ఆ చైతన్యం ఏ ఒక్కరి సొంతం కాకుండా సంఘపరం అయినప్పుడు సామూహిక కృషి సమాజాన్ని దిద్ది తీర్చుతుంది. వ్యక్తులను కదిలిస్తుంది,వారిలోని అజ్ఞాత విజ్ఞాన శక్తులను ప్రబుద్దం చేస్తుంది. కొండలను పిండీ చేస్తుంది, కొండలకు సోరంగాలను వేసి నీటి జాలునూ పంపుతుంది.అజ్ఞానం అంతరించడానికి మా న వ శ క్తి అజేయం కావడానికి కృషి చేస్తుంది.

No comments:

Post a Comment