అరణ్యవాసానికి వెళ్లబోయే ముందు ద్రౌ పది, గాంధారి అనుమతి కోసం
వెళ్ళినప్పుడు ........................ గాంధారి
" తల్లీ, నువ్వు ఎక్కడ ఉంటె అక్కడ విజయం వుంటుంది. నీ బట్టలు
ఊడదీసి నా బిడ్డలు అమంగళం నెత్తి నెత్తుకున్నారు. నీవు, అవమానభారం తో
వెళుతున్నావు. నిజానికి నీవు విజయంతో మాత్రమే కాక, నా కోడళ్ళ పసుపు
కుంకుమలను కూడా తీసుకుపోతున్నావు ". అంది.
ఒక మానవతి వలువలు వూడ్చిన ఫలితంగా జరిగినదేమిటో
మనందరికీ తెల్సిందే.
No comments:
Post a Comment